Pawan Kalyan should tie up with Left parties, says CPI Rama Krishna

పవన్ వామపక్ష పార్టీలతో కలవాలి: సీపీఐ రామకృష్ణ ఏపీ సీపీఐ నేత రామకృష్ణ పవన్ రాజకీయాలపై మాట్లాడారు. రాజకీయ ప్రక్షాళన జరగాలంటే పవన్ వామపక్ష పార్టీలతో కలవాలని సూచించారు. ఏపీ ప్రత్యేకహోదా, రైల్వేజోన్ సాధనకు కోసం విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ మాట్లాడుతూ…. ప్రత్యేకహోదా కోసం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేయాలని, అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని […]
Read More →Counselors say goodbye to TDP in Chittoor dist

టీడీపీకి గుడ్ బై చెప్పిన కౌన్సిలర్లు ఏపీ టీడీపీకి షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ కౌన్సిలర్లు సుమంత్, తులసి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను మునిసిపల్ కమిషనర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వార్డుల్లో అభివృద్ధికి పురపాలక సంఘం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. […]
Read More →AP Assembly sessions starts from March 5th

మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ముహూర్తం ఖరారు చేసినట్లు వెల్లడించారు. వచ్చేనెల 8వ తేదీ ఉదయం 11.30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఇక వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. […]
Read More →Minister KTR critisises Congress party for not helping the poor when they are in power!

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు: మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు సంధించారు. గతంలో వారికి అధికారం ఇస్తే ఏం చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ఈ మేరకు ఆయన సూర్యపేట జిల్లాలోని మద్దిరాలలో నిర్వహించిన ప్రగతి సభలో వ్యాఖ్యానించారు.”నిన్న మొన్నటి దాకా మనల్ని కాంగ్రెస్ నేతలు సావగొట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు.. తెలంగాణను ఆగమాగం చేశారు. కాని ఇప్పుడు […]
Read More →Prashath Varma story for Chiranjeevi, Balakrishna movie

చిరంజీవి, బాలయ్య మల్టీస్టారర్..? మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది.. ఆ సినిమా ఊహించుకుంటేనే అబ్బో అనిపిస్తుంది. అయితే హేమా హేమీ డైరక్టర్లే ఈ కాంబో సెట్ చేయడంలో ఫెయిల్ అవగా.. కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న డైరక్టర్ ప్రశాంత్ వర్మ మెగా, నందమూరి కాంబినేషన్ లో సినిమా తీస్తా అని అంటున్నాడు. రీసెంట్ గా నాని నిర్మాణంలో అ! సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ […]
Read More →Telangana TDP will not be merged in any party, Says Chandrababu Naidu

టీటీడీపీని ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదు: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీని ఇతర పార్టీల్లో విలీనం చేస్తారంటూ ప్రచారం సాగింది. ఎట్టకేలకు ఈ ప్రచారానికి తెరపడింది. తెలంగాణ టీడీపీని ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో ఇవాళ భేటీ జరిగింది. ఈ భేటీలో పార్టీ పొలిట్ బ్యూరో, […]
Read More →Prakash Raj files defamation case against Pratap Simha

బీజేపీ ఎంపీ పై ప్రకాశ్ రాజ్ పరువు నష్టం దాఖలు కర్ణాటకలోని మైసూరు-కొడుగు పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మీద ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ మంగళవారం పరువు నష్టం దావా వేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తన పరువు తీసే విధంగా సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ తనను విమర్శించారని, లేనిపోని ఆరోపణలు చేశరాని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని […]
Read More →Bollywood icon Sridevi cremated with full state honors in Mumbai

ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు బాలీవుడ్ నటి శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ పడి మరణించిన విషయం తెలిసిందే. ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంతుకుముందు ఆమె అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర జరిగింది. విల్లే పార్లేలోని సమాజసేవ శ్మశానవాటికకు తీసుకెళ్ళారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తారాలోకం, అభిమానులు ఆమెను కడసారి చూడడానికి అక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. […]
Read More →Kanchi Shankaracharya Jayendra Saraswathi passes away

జయేంద్ర సరస్వతి నిర్యాణం పట్ల.. ప్రముఖుల సంతాపం..! కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సమాజం కోసం జయేంద్ర సరస్వతి ఎంతో చేశారని ఈ సందర్భంగా మోదీ కొనియాడారు. పేద ప్రజల జీవితాలను మార్చడం కోసం ఎన్నో సంస్థలను నెలకొల్పారని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జయేంద్ర సరస్వతి మహానిర్యాణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఆధ్యాత్మిక, […]
Read More →