టీం ఇండియాకు భారీ నజరానా..!
రీసెంట్ గా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ లో యువ టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి గెలిచిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా యువ భారత జట్టు విజయం ఎంతోమందికి స్పూర్తినిచ్చింది. వీరోచిత ఆటతీరుని ప్రదర్శించిన క్రీడాకారులకు సెలబ్రిటీస్ అందరి నుండి విశెష్ అందించారు. ఇక బిసిసిఐ అండర్ 19 టీం అందరికి ఒక్కొక్కరికి 30 లక్షల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే కాకుండా ప్రత్యేకంగా అండర్ 19 టీం కెప్టెన్ పృధ్వి షాకు ముంబై క్రికెట్ అసోషియేషన్ పాతిక లక్ష్యలను ప్రకటించింది. ఈ విషయాన్ని ఎం.సి.ఏ అధ్యక్షుడు ఆశిష్ ట్విట్టర్ లో వెళ్లడించారు. పృధ్వి షా ముంబైకి చెందిన క్రీడాకారుడే.. ఇక రానున్న ఐపిఎల్ మ్యాచ్ లో పృధ్వి షాను 1.2 కోట్లతో కలకత్తా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.