Mohammad Amir, Pakistan’s fast bowler welcome baby Girl.

பாகிஸ்தான் வேகப்பந்து வீச்சாளர் மொகமது அமிருக்கு பெண் குழந்தை: இங்கிலாந்தில் பிறந்தது பாகிஸ்தான் அணியின் முன்னணி வேகப்பந்து வீச்சாளர் மொகமது அமிர். மேட்ச் பிக்சிங் காரணமாக தடைபெற்று ஐந்து ஆண்டுகளுக்குப் பிறகு அணிக்கு திரும்பினார். ஐந்தாண்டுகளுக்குப் பின்னரும் மொகமது அமிர் சிறப்பான ஆட்டத்தை வெளிப்படுத்தி வருகிறார். ஐசிசி சாம்பியன்ஸ் டிராபி தொடரின் இறுதிப் போட்டியில் இந்தியாவை வீழ்த்தி பாகிஸ்தான் சாம்பியன் பட்டம் வெல்ல முக்கிய காரணமாக இருந்தார். தற்போது இங்கிலாந்தில் தங்கியிருந்து எசக்ஸ் […]
Read More →Who is “People’s doctor Dr. Nagareddy”?

Dr. Narendra K Nagareddy is a board certified Psychiatrist with over 30 years of experience. Prior to the Clayton County DA’s misguided and maligned case, Dr. Nagareddy was an independent practitioner, in a private practice at Psychiatry Associates of South Atlanta. Dr. Nagareddy’s office can be described as a tertiary referral center that primarily serves […]
Read More →Digvijay Singh Sensational Comments On Pak Artists..

కీలక వివాదంపై డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కు సంచలన వ్యాఖ్యలు మాములే.రీసెంట్ గా ఆయన మరోమారు కీలక వివాదంపై స్పందించారు. అంతేకాదు తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను పాకిస్థానీ ఆర్టిస్టులకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు. వాళ్ళను భారత్ లో అనవసరంగా వేధిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్ వంటి శత్రు దేశంలో వాళ్ళు అత్యుత్తమ రాయబారులు అవుతారని అభిప్రాయపడ్డారు. యూరీలోని ఆర్మీ బేస్ క్యాంప్ పై […]
Read More →Indian Army Jawan facing Threat from Pakistan..

భారత్ జవాన్ కు పాక్ నుంచి బెదిరింపులు.. ‘సింహం ఎవరికీ భయపడదు.. ఈ విషయాన్ని పాకిస్థాన్కు తెలియజేయండి.. భవిష్యత్ లో కశ్మీర్ ఉంటుంది.. కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు’ అంటూ భారత్ కు చెందిన ఓ సైనికుడు హెచ్చరించాడు. ఇది జరిగి చాలా రోజులు అయింది. ఈ హెచ్చరికలు చేసింది భారత సైనికుడు మనోజ్ ఠాకూర్. యూరీ ఉగ్రదాడిలో భారత్ 19 మంది సైనికులను కోల్పోయింది. దీంతో సైనికుల్లో కోపం తారాస్థాయికి చేరుకుంది. వారి రక్తం మరిగిపోయి […]
Read More →Pak PM Nawaj Sharif Sensational Comments On Kashmir..

కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ కు సాయం చేయకుండా తమను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. కశ్మీరీలు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని అన్నారు. దీన్ని భారత్ ఉగ్రవాదంగా పరిగణిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. సోమవారం నిర్వహించిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(పీఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మీటింగ్లో షరీఫ్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా షరీఫ్ పై వ్యాఖ్యలు […]
Read More →Pakistan Police Searching For Terrorists

పాక్ లో మిస్ అయిన టెర్రరిస్టుల కోసం తీవ్రంగా గాలింపు.. కొద్ది రోజులుగా పాక్ మిస్ అయిన పలువురు ఉగ్రవాదులు కోసం రావల్సిండి పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. వీరు సుమారుగా వందమంది ఉంటారని భావిస్తున్నారు. ముహర్రం సందర్భంగా జరిగే ప్రార్ధనల్లో ఈ ఉగ్రవాదులు పేలుళ్ళకు పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో వారికి త్వరగా వెతికి పట్టుకోవాలని శ్రమిస్తున్నారు. ఈ మేరకు హోంశాఖ పోలీసులను ఆదేశించింది. త్వరగా ఉగ్రవాదులను పట్టుకోకపోతే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం […]
Read More →Pak army helped to relocate terrorist camps..

ఆత్మరక్షణలో పాకిస్థాన్..! పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనికుల మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ ఆత్మరక్షణలో పడింది. ఉగ్ర శిబిరాలను కొత్త ప్రాంతాలను తరలించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ నుంచి మన్షేరా, నౌషేరా, జీలం ప్రాంతాలకు ఉగ్రవాద శిక్షణా శిబిరాలను తరలించినట్టు భారత నిఘా వర్గాలు పసికట్టాయి. ఈ క్యాంపుల్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 500 మంది శిక్షణ పొందుతున్నారు. […]
Read More →