మిషన్ భగీరథకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు: ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి
మిషన్ భగీరథకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథలో జరిగిన అవకతవకలను ఎత్తి చూపిస్తున్నామన్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలోని కాంట్రాక్టర్లకే మళ్లీ వాటర్ గ్రిడ్ పనులు అప్పగించారని ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ రాష్ట్ర కలసాకారమైందన్నారు. తెలంగాణ అభివృద్ధిని తాము ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.