ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలు..
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఛార్జీలను పెంచుతూ ఈఆర్ సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈఆర్ సీ ప్రకటన కూడా చేసింది. ఏ, బీ వార్షిక యూనిట్లను తగ్గించాలని విద్యుత్ సంస్థలు కోరుతున్నాయి. ఈ విషయంపై కూడా ఈఆర్సీ స్పష్టత ఇచ్చింది.
తాము విద్యుత్ సంస్థలు చేసి ప్రతిపాదనను అంగీకరించలేదని తేల్చి చెప్పింది. 2017-18లో 3.6 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. అయితే 15.47 వ్యవసాయ కనెక్షన్లకు మాత్రం ఎటువంటి విద్యుత్ ఛార్జీలు లేవని స్పష్టం చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై మొత్తం రూ.800 కోట్ల భారం పడనుంది.దీంతో సర్వత్రా విమర్శల వ్యక్తమవుతున్నాయి.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.