Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
లష్కరే తోయిబా ముఖ్యనేత అబూ ఇస్మాయిల్ కాల్పుల్లో హతం.. శ్రీనగర్ లోని నౌగమ్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా ముఖ్యనేత అబూ ఇస్మాయిల్ హతమయ్యాడు. అలాగే మరో ఉగ్రవాదిని కూడా హతమార్చారు. అబూ ఇస్మాయిల్ జులై 11న అమర్నాథ్ యాత్రికులపై జరిగిన కాల్పుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఈ దాడి ఘటనలో పలువురు యాత్రికులు మృతి చెందిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలు ప్రవేశించడంతో […]
Read More →