Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
అసెంబ్లీ చరిత్రలో మొట్టమొదటి సారి ఇలా…! ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటి(గురువారం) నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్లో జరగనున్నాయి. తొలిసారిగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇలా ప్రశ్నోత్తరాలు చేపట్టడం ఇదే ప్రథమం. సమావేశాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగనున్నాయి. మధ్యలో రెండుగంటల విరామం ఉంటుంది. సమావేశాల నేపథ్యంలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సంసిద్ధమయ్యాయి. ప్రజాసమస్యల పరిష్కారంలో […]
Read More →