Latest
By DA Telugu News / July 23, 2016 / Andhra Politics, Featured News, Politics, Telangana Politics, Telugu Short Stories / Comments Off on KCR Not To Leave Cash To Vote Yet!
తెరపైకి మళ్లీ ఓటుకు నోటు! తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో నాల్గవ నిందితుడుగా పేర్కొనబడిన జెరూసలేం మత్తయ్యకి సుప్రీం కోర్టు నిన్న నోటీసు జారీ చేసింది. ఆ కేసు నుంచి ఆయనకి హైకోర్టు విముక్తి కల్పించడంతో అప్రమత్తమయిన తెలంగాణ ఏసీబీ, హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ కొన్ని రోజుల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిని విచారణకి స్వీకరించిన సుప్రీం కోర్టు […]
Read More →