Latest
By DA Telugu News / July 9, 2016 / Andhra Politics, Business News, Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu News, Telugu Short Stories / Comments Off on Did Chandra Babu say the truth?
బాబు చెప్పిన మాటలు నిజమేనా? గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరోజులోనే సమగ్ర సర్వే నిర్వహించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 30వేల మంది అధికారులతో 6 వారాల పాటు సర్వే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి ` ప్రజా సాధికార సర్వీసు ` అనిపేరు పెట్టారు. నిన్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అధికారులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల పనితీరు […]
Read More →