Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
హిమాచల్ ప్రదేశ్ లో కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. హిమాచల్ ప్రదేశ్ లోని కంగారా జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదనీరు తాకిడి పెరిగింది. దీంతో ఓ వంతెన కూలిపోయింది. సుమారు 44 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. ఇటీవలే.. ఇలాంటి ఘటన మహారాష్ట్రలో కూడా చోటు చేసుకుంది.అక్కడ బ్రిడ్జి కూలిపోవడంతో రెండు బస్సులు..పలు వాహనాలు కొట్టుకపోయాయి. గురువారం మధ్యాహ్నం బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు. […]
Read More →