Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
కశ్మీర్ అంశంపై హిజ్ బుల్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిద్దీన్ కశ్మీర్ అంశంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ సంస్థ చీఫ్ సైయద్ సలాహుద్దీన్ భారత్కు హెచ్చరికలు చేశాడు. భారత సాయుధ దళాలను సవాల్ చేశాడు.కశ్మీర్ ను శ్మశానంగా మారుస్తామని హెచ్చరించాడు. దీనికోసం కశ్మీరీలను ఆత్మాహుతి దళాలుగా మారుస్తామన్నాడు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలతో చర్చిచేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటుపై అతను పెదవి విరిచాడు. […]
Read More →