Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
భారత్ ను హెచ్చరించిన ఉగ్రవాద సంస్థ నేత.. కశ్మీర్ అంశంలో భారత్ ను ఇరకాటంలో పెట్టేందుకు పాక్ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలు కూడా వంతపాడుతున్నాయి. తాజాగా కశ్మీర్ అంశంలో భారత్ ను హిజ్బుల్ ముజాహుద్దీన్ నేత సైయిద్ సలాహుద్దీన్ హెచ్చరించారు. కరాచీలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.కశ్మీర్ ప్రజలు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని అన్నారు. వారికి మద్దతు ఇచ్చేందుకు పాక్ కట్టుబడి ఉందన్నారు. కశ్మీర్ ప్రజలకు […]
Read More →