Four IAS officer transferred in AP

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు బదిలీ ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు బదిలీ అయింది. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్కుమార్ ను నియమించారు. అలాగే పశు సంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న 2004 బ్యాచ్కు చెందిన ఎం.పద్మను విజయవాడ దుర్గగుడి ఈవోగా నియమించారు. మరో ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్ను రిజర్వ్లో ఉంచుతున్నట్లు ప్రభుత్వం […]
Read More →DOPT Shock To IAS Officers

ఆస్తుల వివరాలు ఇస్తేనే.. ప్రమోషన్ లేదంటే అంతే..! ఐఏఎస్ అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవోపీటీ) అల్టిమేటం జారీ చేసింది. వచ్చే నెల నాటి (జనవరి 31, 2018)కి తమ ఆస్తుల వివరాలు ఇవ్వాలని లేదంటే ప్రమోషన్లు, విదేశీ పోస్టింగులకు సంబంధించి విజిలెన్స్ అనుమతులు నిలిపివేస్తామని డీవోపీటీ హెచ్చరించింది. ఒకవేళ ఎవరైనా వివరాలు సమర్పించకపోతే వారికి విజిలెన్స్ విభాగం క్లియరెన్స్ ఇవ్వదనీ, తత్ఫలితంగా పదోన్నతులకు.. విదేశాల్లో పోస్టింగ్స్ పొందడానికి..అనర్హులవుతారని హెచ్చరించింది. డీవోపీటీ […]
Read More →UP CM Yogi Adityanath Shock To IAS Officers

ఐఏఎస్లకు షాక్ ఇచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..! ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి యోగి ఆదిత్యనాథ్ గత కొంత కాలంగా దూకుడు బాగా పెంచారు. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. అటు స్వపక్షం.. విపక్షం నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అంతేకాదు ఐఏఎస్ల ల నుంచి సామాన్య ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న తప్పు చేసినా భారీ శిక్షలు విధిస్తున్నారు. తాజాగా యోగి […]
Read More →Anybody can use IAS officers – Central Govt.

ஐஏஎஸ் அதிகாரிகள்மீது யார் வேண்டுமானாலும் வழக்குத் தொடுக்கலாம். கடந்த 2012-ம் ஆண்டு, அப்போதைய பிரதமர் மன்மோகன்சிங் உள்ளிட்டோருக்கு எதிராக பா.ஜனதா மூத்த தலைவர் சுப்பிரமணிய சாமி தொடர்ந்த வழக்கில், சுப்ரீம் கோர்ட்டு பரபரப்பான தீர்ப்பை அளித்தது. அதில், தவறு செய்யும் பொது ஊழியர் மீது வழக்கு தொடர்வதற்கான புகார் மனுவை சாமானியர்கள் தாக்கல் செய்வதற்கு சட்டத்தில் எந்த தடையும் இல்லை என்று சுப்ரீம் கோர்ட்டு கூறியது. ‘உரிய அதிகாரம் படைத்த அமைப்பு, தன் முன்பு வைக்கப்பட்ட ஆதாரங்கள் […]
Read More →