Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
జయను అనుసరిస్తున్న మధ్య ప్రదేశ్ సీఎం చౌహన్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో అమ్మ క్యాంటిన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో అతి తక్కువ ధరకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది ఆ రాష్ట్రంలో బాగా ఆదరణ పొందింది. తాజాగా దీన్ని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అనుసరిస్తున్నారు. అమ్మ క్యాంటిన్ల తరహాలో […]
Read More →