Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
పవిత్ర ప్రదేశంగా అమృత్ సర్ ని ప్రకటిస్తాం: కేజ్రీవాల్ పంజాబ్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హామీల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. తాము శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే స్వర్ణ దేవాలయం పరిసరాల్లో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తామని తెలిపారు. ఈ మేరకు కేజ్రీవాల్ వాగ్దానం చేశారు.అమృత్ సర్ వార్డ్ సిటీ, ఆనంద్ పుర్ సాహిబ్ ను పవిత్ర ప్రదేశాలుగా ప్రకటిస్తామని […]
Read More →