Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
టీచర్స్ డే సందర్భంగా పాఠాలు చెప్పిన రాష్ట్రపతి.. టీచర్స్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రెసిడెన్షియల్ ఎస్టేట్లోని డా. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయంలోని 11, 12వ తరగతి విద్యార్థులను ఆయన స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రపతి చెప్పిన స్పెషల్ క్లాస్ కి 80 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని డీడీ(న్యూస్), డీడీ భారతి ఛానల్స్ లైవ్ ఇచ్చాయి.ఉదయం 10.30 నుంచి ఈ […]
Read More →