Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
శ్రీలంకకు మరో వంతెన.. త్రేతాయుగంలో లంకకు వెళ్ళేందుకు శ్రీరాముడు వానరసేన సాయంతో సముద్రంలో వారధి నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం బడ్జెట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది. ఇది రెండు దేశాల పరస్పర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్ట్. అందువల్ల శ్రీలంక ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేపట్టింది. అయితే శ్రీలంక ద్వంద్వ వైఖరి వల్ల ఈ వారధి నిర్మాణం ఆశక్తి […]
Read More →