Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
వియత్నాంతో భాగస్వాయ్యానికి భారతీయులు సిద్ధం: ప్రధాని మోదీ వియత్నాం-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. వియత్నాంకు 500 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం అందించేందుకు భారత్ అంగీకారం తెలిపింది. ప్రాంతీయ సవాళ్ళను ఎదుర్కొనేందుకు రెండు దేశాల సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భావించాయి. వియత్నాం ప్రధాన మంత్రి ఎన్గుయెన్ జువాన్తో చర్చల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక […]
Read More →