Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
జయ లలిత మృతిపై విచారణ కమిటీ..! అన్నాడీఎంకేకు చెందిన పళనీస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు కొద్ది రోజులుగా విలీనంపై చర్చలు జరుపుతున్నాయని రాజకీయ వర్గాల సమాచారం. తాజాగా ఇరు వర్గాల విలీనంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పన్నీరు వర్గం డిమాండ్ మేరకు దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పళనీస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. అలాగే […]
Read More →