Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
జేడీయూ నుంచి 21 మంది సస్పెన్షన్.. బీహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శరద్ యాదవ్ వర్గానికి చెందిన 21 మందిపై జేడీయూ వేటు వేసింది. వీరిలో మాజీ మంత్రి రమాయ్ రామ్, మాజీ ఎంపీ అర్జున్ రాయ్ వంటి ముఖ్య నేతలు కూడా ఉన్నారు. జేడీయూ బీహార్ అధ్యక్షుడు వశిష్ఠ నారాయణ 21 మందిని సస్పెండ్ చేస్తున్నట్లుగా […]
Read More →