Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
కశ్మీర్ పరిస్థితులపై మోదీతో విపక్ష నేతల చర్చ.. కశ్మీర్ పరిణామాలపై చర్చించేందుకు ఆ రాష్ట్ర విపక్ష నేతల బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసింది. హస్తినలోని ప్రధాని కార్యాలయంలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష నేతలు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ చర్చలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విపక్ష సభ్యులు కోరారు. ప్రధాని మోదీని కలిసిన ప్రతిపక్ష నేతలు కశ్మర్ లో ఇటీవల జరిగిన అల్లర్లలో […]
Read More →