KCR attends pallebata in various districts

కేసీఆర్ పల్లె బాట తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరలోనే ప్రజల వద్దకు వెళ్లనున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్న సందర్భంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేశారు. ఇక కేసీఆర్తో పాటు, నాయకులు కూడా బస్సు యాత్రలతో పల్లెబాట పట్టనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే… త్వరలోనే జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల కార్యవర్గాలతో సీఎం కేసీఆర్ సమావేశమవుతారని, నవంబర్ నెలలోనే రెండు మూడు […]
Read More →KCR keeping up his promises to Telangana people?

మాట తప్పిన కేసీఆర్! ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అమలు చేయడం లేదు. అందులో ముఖ్యంగా ఫీజు రీయింబర్స్ మెంట్. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఈ పథకాన్ని తాను కూడా కొనసాగిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట తప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు సర్కార్ […]
Read More →KCR promises to bring Krishna & Godavari water for agriculture

`మహా` ఒప్పందం.. కేసీఆర్కు ఘన స్వాగతం! “ తెలంగాణ ప్రజలకు మీ బిడ్డగా ఒక్కటే మనవి చేస్తున్నా.. మీకు తెలుసు ఎవరేం ఆలోచిస్తారో.. నాడు 2001లో చెప్పిన.. ఇంటికొక యువకుడిని నాకివ్వండి.. తెలంగాణ తెచ్చి మీ పాదాల దగ్గర పెడతా అని చెప్పిన. ఒకవేళ తెలంగాణ ఉద్య మం నుంచి పక్కకు పోతే.. నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. మళ్లీ ఈ రోజు చెబుతున్నా.. తెలంగాణ యావ త్తు పులకరించి పండుగ […]
Read More →Telangana is attracting everyone, KCR’s inspirational speech.

తెలంగాణ దేశాన్ని ఆకర్షిస్తోంది కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రెండేళ్లలోనే అభివృద్ధిలో దూసుకుపోతోందని, దేశాన్ని ఆకర్షిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. సంక్షేమంలో మనం సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేసీఆర్ గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇదే గోల్కొండ కోట నుంచి మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన నాడు ఈ రాష్ట్రం రెండున్నర నెలల పసిబిడ్డ అని, ఒక్కొక్కటిగా […]
Read More →