Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
బీజేపీ నేతల మౌనానికి కారణం అదేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకహోదా సాధన అంశంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడం ఏంటని ఆ రెండు ప్రభుత్వాలను ప్రశ్నించారు కూడా. అంతేకాదు మోడీ, చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్జైట్లీ వంటి నాయకులను సైతం […]
Read More →