Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
కశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మోదీ అఖిలపక్షభేటీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీనిపై పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలతోపాటు అందరు భాగస్వాములతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత నెల రోజులుగా కశ్మీర్ లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కశ్మీర్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. దాదాపుగా ఈ భేటీ నాలుగు గంటలపాటు సాగింది. ఈ […]
Read More →