Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
‘ఎవరే ప్రేమను మాయంది..’ అక్కినేని నాగ చైతన్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూవీ “ప్రేమమ్”. ఈ సినిమాలో చైతూతో అందాల తారలు శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ రొమాన్స్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్వకత్వం వహించారు. సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీలోని ‘ఎవరే ప్రేమను మాయంది..’ అనే పాటను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమా గురించి వివరించారు. తన మనుసుకి బాగా దగ్గరగా […]
Read More →