Both Telugu CMs trying to eliminate Opposition, Says Narayana

ఇద్దరూ ఇద్దరే! * తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ వైఖరిని మార్చుకోవాలి * ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి * రాజీనామాలు చేశాక ఎన్డీఏలో ఎలా కొనసాగుతారు? * నిజాం పాలనను గుర్తు చేస్తున్న కేసీఆర్ పాలన * సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు డెక్కన్ అబ్రాడ్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత పనులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారా? ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదా? చంద్రులిద్దరూ […]
Read More →CPI Narayana slams Election commission

ఈసీ మోదీకి తొత్తులా మారిపోయింది: సీపీఐ నారాయణ మోదీ సర్కారుపై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తుగా మారిపోయిందని ఆరోపించారు. కేవలం మోదీ దగ్గర మంచి అనిపించుకోవడానికి ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిందని అన్నారు. అనర్హత వేటు వేయాలని భావిస్తే ఏపీ, తెలంగాణలలో కూడా చాలా మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అలాగే సీబీఐ విధానాలను కూడా […]
Read More →CPI Narayana criticises Telugu states CM’s..

తెలుగు రాష్ట్రాల సీఎం మోదీకి సలామ్- గులామ్ అయిపోయారు: సీపీఐ నారాయణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సలామ్ చేస్తున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. కేసీఆర్, చంద్రబాబు మోదీకి గులామ్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు. తిరుపతిలోని సీపీఐ ఆఫీసులో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బతుకుతున్నారని అన్నారు. ఇద్దరూ తమ తమ రాష్ట్రాల […]
Read More →Nandyal voters trusted on Tdp and given victory: Atchem Naidu

టీడీపీ మీద నమ్మకంతోనే నంద్యాల ప్రజలు ఓట్లు వేశారు : మంత్రి అచ్చెన్నాయుడు నంద్యాల ఉప ఎన్నికపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. నంద్యాల ప్రజలు మూడేళ్ల చంద్రబాబు పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. టీడీపీ మీద నమ్మకంతోనే నంద్యాల ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. విభజన కారణంగా ఏపీ బాగా నష్టపోయిందని చెప్పారు. అయినా కూడా చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. మరో మంత్రి నారాయణ […]
Read More →