Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
పోలవరం పూర్తియితే ఏపీ వేగంగా వృద్ధి చెందుతుంది: అరుణ్ జైట్లీ విశాఖలో సీఐఐ సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సును కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు, సుజనాచౌదరి, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. తీర ప్రాంతం ఏపీకి అత్యంత ప్రధానంగా ఉందని అన్నారు. పోలవరం […]
Read More →