Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
ప్రత్యేక హోదాపై స్పందించిన వెంకయ్య నాయుడు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రమే సరి చేస్తుందని అన్నారు. ఇదే విషయాన్ని పార్లమెంటు లోపల , బయట కూడా ప్రస్తావించామన్నారు. ఈ మధ్యకాలంలో ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ మాదిరిగా ఏ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు, పథకాలు, నిధులు […]
Read More →