Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
పవన్ కు సమస్యలు తెలిసిన పోలవరం, అమరావతి ప్రాంత రైతులు.. పోలవరం రైతులు, అమరావతి ప్రాంత రైతులు జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యలపై వినతి పత్రాన్ని జనసేన అధినేతకు అందించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.మూలలంకకు చెందిన రైతులు పోలవరం మట్టి డంపింగ్ ను వ్యతిరేకిస్తూ పవన్ ను కలిశారు. పోలవరం మట్టి డంపింగ్కు 203 ఎకరాల భూమి […]
Read More →