Again YSRCP MLA Roja sensational comments on CM Chandrababu

మరోసారి చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి చంద్రబాబు నంద్యాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. రేపటి నుంచి చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు ప్రారంభం అవుతాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గజినీ లాంటి వారని ఆయనకు ఇచ్చిన హామీలు గుర్తుకు ఉండవని విమర్శించారు. బాబు మైనార్టీలను మోసం చేయాలనని చూస్తున్నారని ఆరోపించారు. అయితే నంద్యాల ప్రజలు డబ్బుకు […]
Read More →Govt. showing false love on the poeple of Nandyal: Roja

నంద్యాల ప్రజలపై ప్రభుత్వానికి కపట ప్రేమ: వైసీపీ ఎమ్మెల్యే రోజా నంద్యాలపై ఏపీ ప్రభుత్వం చూపించే ప్రేమ నిజం కాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నంద్యాల ప్రజలపై ప్రభుత్వం కపటప్రేమ చూపుతోందని ఆరోపించారు. కేబినెట్లో ముస్లింలకు ఎందుకు స్థానం కల్పించలేదో తక్షణం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు రోజా ఏపీ సర్కారును డిమాండ్ చేశారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. మరి ఈ విషయంలో […]
Read More →One magazine wrote bad news on me, says Roja

ఓ పత్రిక తనపై తప్పుడు వార్తలు రాస్తోంది.. వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు.. ఏపీ సీఎం చంద్రబాబుకి అనుకూలంగా వార్తలు రాస్తున్నారని ఓ వార్తా పత్రికపై వైసీపీ నేత ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు నోటీసులు జారీ చేయకముందే ఓ పత్రికలో, ఛానెల్లో నోటీసులు జారీ అయిపోయినట్లుగా వార్తలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన రాష్ట్రపతి […]
Read More →People knew that Chandrababu had no experience: Roja

00చంద్రబాబు అనుభవం ఉపయోగం లేదనిదని ప్రజలకు తెలిసిపోయింది: రోజా తనకు చాలా అనుభవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారని అన్నారు. అయితే ఆయన అనుభవం ఎందుకు పనికిరాదని అన్నారు. చంద్రబాబు అనుభవం ఏ మాత్రం ఉపయోగం లేదని ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవ చేశారు. ఈ విషయం ప్రజలకు బాగా తెలిసిపోయిందని అన్నారు. తండ్రి కొడుకులు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు.వెన్నుపోటు పొడవడం, అబద్ధాలు చెప్పడం వైఎస్ ఫ్యామిలోనే లేదని అన్నారు. జగన్ మీద […]
Read More →Roja repelled to TDP leaders criticize..

టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టిన రోజా.. వైఎస్ జగన్ ప్లీనరీలో ప్రకటించిన హామీలపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. టీడీపీ నేతలు తమ అధినేత ఇచ్చిన హామీలు నెరవేరేవి కావని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తిరుపతిలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రులు అందరూ తమ హామీలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు. […]
Read More →Chandrababu using NTR photo for publicity: Roja

సొంతంగా క్రేజ్ లేక ఎన్టీఆర్ ఫొటోను చంద్రబాబు వాడుతున్నారు: రోజా ఏపీ సీఎం చంద్రబాబుకి సొంత ఛరిష్మా లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవ చేశారు. అందుకే ఆయన ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత మహానాడులో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులెవరూ కనిపించలేదని అన్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ కుటుంబానికి ఆ పార్టీపై ఎంత పట్టు ఉందో తెలుస్తోందని అన్నారు. గతంలో ఎన్టీఆర్ […]
Read More →Chandra Babu will be washed out in women’s tears: Roja

మహిళల కన్నీళ్ళలో చంద్రబాబు కొట్టుకుపోతారు: రోజా గుంటూరులో నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆడవారి జీవితాలను రోడ్డున పడేలా చేస్తున్నారని అన్నారు. ఆడవారు పెట్టే కన్నీళ్ళలో చంద్రబాబు కొట్టుకుపోతారని విమర్శించారు.గతంలో వైఎస్ఆర్ ఆడవారికి అన్నగా మెలిగారని అన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు […]
Read More →AP govt conducting Neeru-Bar prgramme: Roja

నీరు-బారు కార్యక్రమాన్ని చేపట్టిన ఏపీ ప్రభుత్వం: ఎమ్మెల్యే రోజా ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి టీడీపీ సర్కారు తాగుబోతు ప్రభుత్వంలా మారిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. జాతీయ రహదారుల పక్కన లిక్కర్ షాపులు ఉండకూడదని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిందని అన్నారు. వీటిని ఏపీ సీఎం పట్టించుకోవడం లేదన్నారు.వైన్ షాపుల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేశారని విమర్శించారు. నీరు-మీరు కార్యక్రమం తరహాలో నీరు-బారు కార్యక్రమాన్ని చేపట్టారని […]
Read More →Pawan should know whether he is Gabbar singh or Rubber Singh: Roja

పవన్ రబ్బర్ సింగో.. గబ్బర్ సింగో తేల్చుకోవాలి: ఎమ్మెల్యే రోజా జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీసీ ప్లీనరీ నిర్వహించారు. ఇందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబ్బర్ సింగో.. గబ్బర్ సింగో .. పవన్ కల్యాణ్ తేల్చుకోవాలని అన్నారు. ప్రశ్నిస్తానన్న మగాడు ఇప్పడు ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. కాపులను చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. అయినా కూడా […]
Read More →MLA Roja travels in bus

బస్సులో టిక్కెట్ కొని ప్రయాణించిన ఎమ్మెల్యే రోజా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తన సొంత నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఏపీఎస్ ఆర్టీసీ నూతన సర్వీస్ను ప్రారంభించారు. తర్వాత ఆమె ఆర్టీసీ బస్సులోకి ఎక్కి టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఆ బస్సులో కిటికీ పక్కన కూర్చున్నారు. తాను తన చిన్నతనంలో ఇలాగే కిటీకి పక్కన కూర్చునే దాన్ని అని తెలిపారు. అలాగే ఈ బస్సులో పలువురు వైసీపీ కార్యకర్తలు […]
Read More →