Development of AP within three years is null: YSRCP

చంద్రబాబు మూడేళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యం: వైసీపీ ఎంపీలు సీఎం చంద్రబాబు మూడేళ్లపాలనలో అభివృద్ధి శూన్యమని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు విమర్శించారు. టీడీపీ సర్కారు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కేవలం స్వలాభం చూసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అలా అయితే జగన్ సీఎం చేయవచ్చని అన్నారు. ఈ మేరకు వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. […]
Read More →YSRCP plenary will conduct in Telangana on 22nd

22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ.. హాజరుకానున్న జగన్.. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీని అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ నిర్వహించనున్నారని తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ వెల్లడించారు. పార్టీ ప్లీనరీని హైదరాబాదులో నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ హాజరవుతారని వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో […]
Read More →YSRCP leader Keti Reddy demands action against MLC Deepak Reddy..

ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చర్యలకు వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి జేసీ బ్రదర్స్ అండతోనే భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపణలు గుప్పించారు. సీబీఐ దాడులు తర్వాత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని అన్నారు. మరి దీపక్రెడ్డి కూడా అరెస్ట్ అయినా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.వాకాటికి ఓ న్యాయం, దీపక్రెడ్డికి మరో న్యాయమా […]
Read More →JC brothers are care of address for corruption: YSRCP

జేసీ బ్రదర్స్ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారారు: వైసీపీ నేతలు తాడిపత్రిలో అప్రజాస్వామిక పాలక నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. జేసీ బ్రదర్స్ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారారని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ తాడిపత్రిలో ప్లీనరీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు పారఅనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శలు గుప్పించారు.జేసీ బ్రదర్స్ పలు ఇండస్ట్రీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వారు ఇదంతా సీఎం చంద్రబాబు మెప్పు కోసమే […]
Read More →Narayana Reddy murder case should be transferred to CBI

నారాయణ రెడ్డి హత్యపై సీబీఐ చేత విచారణ చేయించాలి: చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య విషయంలో వాస్తవాలు తెలియాల్సి ఉందని వైసీపీ అధికార ప్రతినిధి తేల్చి చెప్పారు . కుట్రఏ స్థాయిలో జరిగిందో వెల్లడికావాల్సి ఉందని వైసీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అందుచేత సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పక్కా స్కెచ్ ప్రకారమే నారాయణరెడ్డిని చంపారని అన్నారు. ముందుగానే నారాయణ రెడ్డిని నిరాయుధుడిని చేశారని […]
Read More →YSRCP plenary meeting at Vijayawada, says Ummareddy Venkateswarulu

వైఎస్ఆర్ సీపీ తన ప్లీనరీకి వేదిక ఖరారు వైఎస్ఆర్ సీపీ తన ప్లీనరీకి వేదికను ఖరారు చేసింది. జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నట్లుగా ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. వైసీపీ ప్లీనరీని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటాయని తెలిపారు. జూన్ 19, 20, 21 తేదీల్లో ఏదో […]
Read More →YSRCP MLA Visweswar Reddy demands to solve farmers problem..

కరవు పరిస్థితులకు నివారణ చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీసీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇంకుడు గుంతల పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కరవు పరిస్థితులను తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తక్షణం రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ఉపాధి మార్గం చూపించాలని […]
Read More →YSRCP about Political Punch Ravi Kiran..?

పొలిటికల్ పంచ్ రవి కిరణ్ కు వైసీపీకి సంబంధం లేదు: మధుసూదన్ పొలిటికల్ పంచ్ రవికిరణ్ పోస్టులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఆ పార్టీ నేత మధుసూదన్ స్పందించారు. ఆయన కూడా రవి కిరణ్ కేసు విషయంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ సానుభూతి పరుల్లో రవి కిరణ్ కూడా ఒకరని అన్నారు. ఈ నెల 30న మరోసారి […]
Read More →TDP Leaders are linked to Sand Mafia

ఇసుక మాఫియా నేతలు టీడీపీకి చెందిన వారే: వైసీపీ నేతలు ఇసుక మాఫియా నేతలందరూ టీడీపీకి చెందిన వారేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అందువల్లే వారిని సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని అన్నారు. వారు పాల్పడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, డాక్టరు సునీల్ ఆరోపించారు. ఈ విషయంలో ధనుంజయనాయుడు, చిరంజీవులు నాయుడుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక దందాలో సంపాదించిన […]
Read More →Ex MLA Pamula Rajeswari joined in YSRCP

వైసీపీ తీర్ధం పుచ్చుకున్న పాముల రాజేశ్వరి వైఎస్ఆర్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి చేరారు. ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ ఉదయం ఆమె తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్ ను కలిశారు. ఆమెను జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్వయంగా జగన్ ఆమెకు ఆహ్వానం పలికి పార్టీలో చేర్చుకున్నారు. రాజేశ్వరీ దేవి చేరికతో తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ […]
Read More →