‘Mission 2019’ under Amit Shah..?

అమిత్ షా ఆధ్వర్యంలో ‘మిషన్ 2019’ ..? బీజేపీ అప్పుడే 2019 ఎన్నికలపై గురిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో 350కి పైగా స్థానాల్లో పాగా వేయాలని స్కెచ్ రెడీ చేస్తోంది. దీనికోసం మిషన్ 2019 ఆరంభించింది. ఇందులో భాగంగా 350 లోక్ సభ స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది. అలాగే గత ఎన్నికల్లో పరాజయం పాలైన స్థానాలపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. ఈ మేరకు రీసెంట్ గా జరిగిన బీజేపీ పార్టీ భేటీలో జాతీయాధ్యక్షుడు అమిత్ […]
Read More →Amit Shah will contest the Rajya Sabha

రాజ్యసభకు పోటీ చేయనున్న అమిత్ షా.. బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాజ్యసభకు పోటీ చేయనున్నారు. గుజరాత్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు జరగనున్నాయి. ఆ సీట్లలో పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. దీంతో ఓ స్థానం నుంచి అమిత్ షా పోటీపడనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి గుజరాత్ నుంచి బరిలో దిగనున్నారు. వచ్చే […]
Read More →Amit Shah meets with Shiv Sena in the Presidential elections..

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో శివసేనతో అమిత్ షా మంతనాలు.. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో ఎన్డీయే త్రిసభ్య ప్యానెల్ ను వేసింది. ఈ ప్యానెల్ సభ్యులు విపక్షాలు, మిత్ర పక్ష పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేను కలిశారు. శివసేనతో బీజేపీకి కొన్ని రోజులుగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చేకూరింది. ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు […]
Read More →Amit Shah tri panel on presidential election..

భారత రాష్ట్రపతి ఎన్నికలపై అమిత్షా త్రిసభ్య ప్యానల్ ఏర్పాటు.. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ముమ్మర కసరత్తు చేపట్టింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల ప్యానల్ను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా నియమించారు. ఆయన సోమవారంనాడు ఈ ప్యానల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, […]
Read More →