India is in a severe heap of fear from China..

చైనా నుంచి భారత్ తీవ్ర ముప్ప పొంచి ఉంది: ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ భారత్ కు పొరుగుదేశం చైనా నుంచి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని భారత్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ వెల్లడించారు. భారత్ కి పొరుగున ఉన్న హిమాలయాల వెంబడి చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోందని అన్నారు. చైనా వారి రక్షణ రంగంపై చేస్తున్న ఖర్చులో ఎక్కువ భాగాన్ని […]
Read More →In the next five years, the defense sector needs around Rs 27 lakh crore

వచ్చే ఐదేళ్ళలో రక్షణ రంగానికి 27 లక్షల కోట్లు అవసరం పాకిస్థాన్- చైనా నుంచి భారత్ కి ముప్పు పెరుగుతోంది. ఈ నేపథ్ంలో రక్షణ రంగానికి వచ్చే ఐదేళ్ళలో 27 లక్షల మేర కేటాయించాలని ఆ శాఖ కోరింది. ఏకీకృత రక్షణ పథకం కింద 2022 లోగా 416 బిలియన్ డాలర్లు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. డీఆర్డీఓ సహా వివిధ రంగాల ప్రతినిధులు యూనిఫైడ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొని […]
Read More →India ready to test fires BrahMos air version missile..

బ్రహ్మోస్ ఎయిర్ వెర్షన్ మిస్సైల్ పరీక్షకు సిద్ధమవుతున్న భారత్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ పరీక్షకు సిద్ధమవుతోంది. వరల్డ్ లోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేస్తోంది. ఈ మిస్సైల్ ను సుఖోయ్ యుద్ధ విమానానికి అనుసంధానం చేయనున్నారని సమాచారం. దీంతో పాక్, చైనాలకు వణుకుపడుతోంది. భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షకు సిద్దమవుతోంది. వార్ ఫ్లైట్ కు అనుసంధానం చేసి టెస్ట్ ఫైర్ కు రెడీ అవుతున్నట్లుగా ఎయిర్ […]
Read More →India govt. plans to change Rs.2000,Rs.500 notes security features every 3-4 years..?

నకిలీ నోట్ల నియంత్రణకు కేంద్రం వినూత్న ఆలోచన.. నకిలీ కరెన్సీని అరికట్టేందుకు పెద్ద నోట్లు రూ.2000, రూ.500ల భద్రతా ప్రమాణాలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రతి నాలుగేళ్ళకోసారి ఈ మార్పులు చేయాలని భావిస్తోంది. ఈ మధ్యకాలంలో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇలా ప్రతి నాలుగేళ్ళకోసారి భద్రతా ప్రమాణాలను మారుస్తూ ఉంటాయి. భారత్ కూడా ఈ విధానాన్ని అవలంబించాని యోచిస్తోంది. రీసెంట్ గా […]
Read More →