PM Modi Mann Ki Baath, we will work for modern India

వచ్చే ఐదేళ్ళలో కొత్త భారత్ కోసం పనిచేద్దాం: మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం, జీఎస్టీ, రాజస్థాన్, అసోం రాష్ట్రాల్లో వరద పరిస్థితి గురించి ప్రస్తావించారు. మన్ కీ బాత్ ముఖ్యాంశాలు.. – ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ సరికొత్త రూపాన్ని ఇచ్చింది. సహకార సమాఖ్యకు ఇది మంచి ఉదాహరణ.ప్రస్తుతం జీఎస్టీ ప్రయోజనాలను అందరూ చూస్తున్నారు. […]
Read More →Why Modi didn’t attend Nitish Swering in..?

నితీశ్ ప్రమాణ స్వీకారానికి మోదీ రాకపోవడానికి కారణం ఏమిటి..? బీజేపీ వ్యూహంతో మహ కూటమి విచ్ఛిన్నమైంది. అంతకాకుండా నితీశ్ కుమార్.. మోదీ పక్కకు చేరారు. దీంతో ఆరవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి మోదీ వస్తారని ముమ్మర ప్రచారం సాగింది. కాని మోదీ హాజరుకాలేదు. దీనికి కారణం అబ్దుల్ కలాం రెండవ వర్ధంతి అని తెలుస్తోంది. మోదీ రామేశ్వరంలో కలాం స్మారక భవానాన్ని ప్రారంభించాల్సి ఉంది. […]
Read More →Gujarat will not stop development due to floods: PM Modi

వరదల కారణంగా గుజరాత్ అభివృద్ధి ఆగదు: ప్రధాని మోదీ గుజరాత్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని నేరుగా గమనించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఇవాళ సాయంత్రం గుజరాత్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలపై ముఖ్యమంత్రి, సినీయర్ అధికారులతో కలిసి మోదీ సమీక్ష చేపట్టారు. సమీక్ష […]
Read More →Narendra Modi condemns killings by so-called cow protectors in India

గో సంరక్షకులపై ప్రధాని మోదీ ఆగ్రహం.. గో సంరక్షకులు చెలరేగిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో విపక్ష నేతలు బీజేపీని టార్గెట్ గా చేసుకున్నారు. ఇదిలాఉంటే ఈ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. గోవు తల్లిలాంటిదన్న విశ్వాసం ఉందని అన్నారు. అలాగని చెప్పి గోసంరక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. ఈ మేరకు వారికి ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. గో సంరక్షణకు మతం, రాజకీయ […]
Read More →Opposition parties supports Modi on Dokalam issue

డోక్లాం విషయంలో కేంద్రానికి విపక్షాల మద్దతు.. సిక్కిం దగ్గర ఉన్నడోక్లాంలో భారత్ – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి విపక్షాలు మద్దతు ప్రకటించాయి. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్వహించిన భేటీకి విపక్షాలు హాజరయ్యాయి.అంతేకాకుండా భారత్ ఆర్మీ స్టాండాఫ్ను సమర్థించాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ చైనా విషయంలో నెహ్రూ వ్యవహరించినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే కష్టాలు […]
Read More →73% Indians believe in Modi’s rule

మోదీ పాలనపై 73 శాతం మంది భారతీయులకు నమ్మకం.. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అనే సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. ఇందులో ప్రధాని మోదీ పాలన గురించి అధ్యయనం చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడి అయ్యాయి. అధ్యయనంలో ఏకంగా 73 శాతం మంది భారతీయులు మోదీ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని తేలింది. ఇక 63 శాతం మంది కెనడియన్ల నమ్మకంతో కెనడా ప్రధాని ఉన్నారు. అంటే ఆయన […]
Read More →Modi offered rare gifts to the President of Israel

ఇజ్రాయెల్ అధ్యక్షుడుకి అరుదైన కానుకలు అందించిన మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి ఎవరూ ఊహించని విధంగా గౌరవ మర్యాదలు లభించాయి. భారత ప్రధాని మోదీని తమకు నమ్మకమైన నేస్తంగా ఇజ్రాయెల్ భావించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుకు మోదీ అరుదైన కానుకలు అందించారు. భారత్ లో అలనాటి యూదుల చరిత్రకు సంబంధించిన కళాఖండాలను బహూకరించారు. వీటిలో మొదటిది కేరళలోని కొచ్చిన్ లో యూదుల చరిత్రను తెలిపే రాగిపలకల […]
Read More →Grand welcome to PM Modi in Israel tour..

ఇజ్రాయెల్ పర్యటనలో మోదీకి ఘన స్వాగతం.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకువెళ్ళారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ నిన్న టెల్ అవీవ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. దీనిపై మోదీ స్పందించారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ ని మోదీ బుధవారం కలిశారు. తనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న రూవెన్ తో మాట్లాడారు. […]
Read More →A three-hour dinner party with Netanyahu family

నెతన్యాహుతో కుటుంబంతో మూడు గంటల పాటు సాగిన డిన్నర్ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెట్ పర్యటనకువెళ్ళారు. ఆయనను ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సాదరంగా ఆహ్వానించారు. తమ కుటుంబంతో కలిసి మోదీకి డిన్నర్ కూడా ఇచ్చారు. జెరూసలెంలోని తమ అధికార నివాసం బైట్ ఆగయాన్లో ప్రధానితో కలిసి నెతన్యాహు ఫ్యామిలీ ఇచ్చిన డిన్నర్ కార్యక్రమం మూడు గంటల పాటు సాగింది. ఆ తర్వాత తమ గుర్తుగా నెతన్యాహు.. మోదీకి ఓ బహుమతిని […]
Read More →PM Modi talked about Surgical Strikes in Virginia

వర్జీనియాలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వర్జీనియాలోని భారత్, అమెరికన్లు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ తనను తాను కాపాడుకునేందుకు ఎలాంటి కఠిన చర్యలు అయినా చేపడుతుందని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే సర్జికల్ స్ట్రైక్ చేపట్టారని అన్నారు. ‘ఉగ్రవాదులు, వారి చర్యల వల్ల భారత ప్రజల […]
Read More →