Will Panner Selvam accepts to come back into AIADMK..?

త్వరలో అన్నాడీఎంకే వర్గాల విలీనం ..? తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణాంతరం అన్నాడీఎంకేలో సంక్షోభం చెలరేగిన విషయయం తెలిసిందే. అయితే ఇరు వర్గాలు తిరిగి కలవాలని భావిస్తున్నాయి.అయితే మాజీ సీఎం పన్నీర్సెల్వం డిమాండ్ల విషయంలో అన్నాడీఎంకే వర్గం (శశికళ వర్గం) చివరి నిమిషంలో తప్పుకుంది. అయితే అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ త్వరలోనే పార్టీ ప్రధాన కార్యాలయానికి రానున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో విలీనం ప్రక్రియం ముందుకు కదులుతుందనే వార్తలు […]
Read More →TamilNadu Ex CM Panner Selvam Bumper Offer..

మాజీ సీఎం పన్నీరు సెల్వం బంపరాఫర్.. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఓ ఆఫర్ ప్రకటించారు. దివంగత సీఎం జయలలిత మృతిపై న్యాయ విచారణ జరిపిస్తారా.. ? లేదా.. ? అని సీఎం పళనీస్వామిని ప్రశ్నించాలని అన్నారు. అలా ప్రశ్నించి ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం రాబడితే వారికి పదివేలు గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు.ఆయన మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ […]
Read More →Dont know Rajinikanth political entry, says Panner selvam

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తెలియదు: పన్నీరు సెల్వం తలైవా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోసారి సెప్టెంబర్ లో అభిమానులతో భేటీ అయిన తర్వాత తన రాజకీయ అరంగేట్రం గురించి వివరిస్తానని పరోక్షంగా చెప్పారు. దీంతో ఆయన అభిమానులు ఖుషీగా ఉన్నారు. ఆయన మిత్రుడు గురుస్వామి కూడా రజని పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. రజని పార్టీ పెడతారని అన్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు మాజీ సీఎం పన్నీరు […]
Read More →Panner Selvam comments on alliances in local body elections

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై పన్నీరు సెల్వం వ్యాఖ్యలు తమిళనాడులో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని చాలామంది భావించారు. అయితే పన్నీర్ సెల్వం స్పందన మాత్రం మరోలా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నిన్నటివరకు ఢిల్లీలో పన్నీర్ సెల్వం పర్యటించారు. అలాగే ఎన్నికల […]
Read More →Panner Selvam response on Rajini political entry

రజనీ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన మాజీ సీఎం పన్నీరు సెల్వం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీ రంగ ప్రవేశం చేయబోతున్నాని ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇక ఆయన తన అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ భేటీల సందర్భంగా తమిళనాడు రాజకీయాల గురించి రజనీకాంత్ ప్రస్తావించారు.‘యుద్ధం ప్రారంభమయ్యేపుడు నేను మిమ్మల్ని పిలుస్తాను’ అంటూ రజనీకాంత్ పరోక్షంగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావించారు. డీఎంకేకు చెందిన ఎంకే.స్టాలిన్, అన్బుమణి రాందాస్ […]
Read More →Protection increased to Panner Selvam

పన్నీరు సెల్వంకు భద్రతను పెంచిన కేంద్రం తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంకు భద్రతను మరింత పెంచారు. సోమవారం నుంచి ఆయన భద్రతను సీఆర్ఫీఎఫ్ కమాండోలు చూస్తున్నారు. ఆయన నివాసం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ మధ్యనే పన్నీరు సెల్వంకు వై కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది.ఆ బాధ్యతను సీఆర్ఫీఎఫ్ కు అప్పగించారు. ఫిబ్రవరి నెలలో శశికళ జైలుకు వెళ్ళిన సందర్భంగా ఆమె మద్దతు దారులు పన్నీరుసెల్వం కారుపై దాడి […]
Read More →Paneer Selvam new sketch in Tamil Nadu Politics..

వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న పన్నీరు సెల్వం.. ? తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దినకరన్ కు పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా పన్నీరు సెల్వం పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాల సమాచారం. ఇక శశికళ వర్గం కూడా పన్నీరు సెల్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలకు ఇక ఆపాలని వారు పన్నీరు సెల్వంను కోరుతున్నారని సమాచారం. దీంతో పన్నీరు సెల్వం మూడు డిమాండ్లు వినిపిస్తున్నారని ప్రచారం […]
Read More →Special Court shock to Panner Selvam team..

పన్నీరు సెల్వం మద్దతుదారు అంరగనాయకంకు మూడేళ్ల జైలు శిక్ష.. తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. పన్నీరు సెల్వం మద్దతుదారుకు జైలు శిక్ష పడింది. అరంగనాయకం అనే పన్నీరు సెల్వం వర్గానికి చెందిన నేతకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టు మూడేళ్ల శిక్షను విధించింది. దీంత పన్నీరు వర్గానికి షాక్ తగిలినట్లు అయింది. ఆయన పన్నీరుకు మద్దతుగా ఉన్నారన్న విషయం తెలిసిందే. దీంతో పన్నీరు సెల్వం వర్గం నిరాశ చెందినట్లుగా సమాచారం. అరంగనాయకం […]
Read More →Sasikala party leaders complaints on Panner selvam party..

ఆర్.కె.నగర్ ప్రచారంలో జయ శవపేటిక మోడల్.. తమిళనాట కలకలం.. ఆర్.కె.నగర్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో ప్రచారం కోసం తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రతిమ ఉన్న శవపేటిక మెడల్ ను వినియోగించడం తమిళనాట కలకలం రేపింది. జయ మరణంపై దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ వినిపించేలా మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గీయులు ఈ మోడల్ ను ప్రచారంలో ఉంచారు. వారు ఓపెన్టాప్ జీపు ముందు భాగంపై ఉంచి తమ అభ్యర్థి ఇ.మధుసూదనన్ తరఫున […]
Read More →AIADMK two groups will unite after RK Nagar election, says Panner Selvem

త్వరలో రెండు వర్గాలు ఏకమవుతాయి.. పన్నీరు సెల్వం సంచల వ్యాఖ్యలు.. తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక తరువాత అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు ఒక్కటైపోతాయని అన్నారు.ఆయన పురుచ్చి తలైవి అమ్మ పార్టీ నేత అన్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమైదేనని అన్నారు.కొంతకాలంలో పార్టీలోని రెండు వర్గాలు ఏకమైపోతాయని అన్నారు. శశికళ వర్గంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు ఆర్కే […]
Read More →