Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 14న నోటిఫికేషన్: ఈసీ నసీమ్ జైదీ భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్యలు తీసుకుంటున్నామని ఈసీ ప్రధాన అధికారి నసీమ్ జైదీ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది. దీంతో ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ఈ ఎన్నికకు ఈ నెల 14న నోటిఫికేషన్ నిర్వహిస్తామన్నారు. జులై 17న పోలింగ్, జులై 20న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. […]
Read More →