Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..24 మంది విద్యార్ధులు మృతి యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎటా జిల్లాలోని అలీగంజ్లో గురువారం ఉదయం ఓ పాఠశాల బస్సు-ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏకంగా 24 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తక్షణం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి దట్టమైన పొగమంచే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న […]
Read More →