Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
కాంగ్రెస్ పై కర్నె ప్రభాకర్ ఫైర్ ఏపీని 42 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నాశనం చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ టీఆర్ ఎస్పై చార్జీషీట్ పెడతాననడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆఫీసులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్పై ఏమని చార్జిషీట్ పెడతారు? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ పాలనలో జరిగిన […]
Read More →