Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
గవర్నర్ నరసింహన్ పదవికాలం పొడిగింపు.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పొడిగించింది. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు గవర్నర్ గా కొనసాగాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు అందాయి.నరసింహన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. ఆయన గతంలో అంటే 2007లో జనవరి 25న మొదటిసారిగా ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమితులు అయ్యారు. 2010 జనవరిలో బదిలీపై […]
Read More →