Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
తెలంగాణలో పలు జిల్లాల పేర్ల మార్పు.. రెవెన్యూ శాఖ తెలంగాణలో పలు జిల్లాల పేర్లను మార్చింది. భద్రాద్రి, జోగులాంబ, యాదాద్రి, రాజన్న వంటి జిల్లాల పేర్ల చివరిలో ఆయా జిల్లా కేంద్రాల పేర్లను చేర్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలను భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్లా జిల్లాలుగా మార్చుతున్నట్లుగా రెవెన్యూశాఖ పేర్కొంది. అలాగే కొమురం భీం జిల్లా పేరును కుమురం […]
Read More →