Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
ఏపీ సీఎంను కలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు పన్నీరు సెల్వం రెండు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. చెన్నైలో తాగునీటికి కటకటలాడుతున్నామని వివరించారు. చెన్నై అవసరాలకు 11.5టీఎంసీలు అవసరం ఉందన్నారు. అయితే ఒకటిన్నర టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయన్నారు.భేటీ సందర్భంగా నీటి సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. తమ రాష్ట్రానికి తక్షణం రెండు టీఎంసీలు నీటిని […]
Read More →