Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఖేహార్ ప్రమాణ స్వీకారం.. జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ భారత 44వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ ఖేహర్ చేత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. దీంతో ఈ పదవిని అలంకరించిన తొలి సిక్కు జాతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఖేహార్ ఆగస్టు 28 వరకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన […]
Read More →