Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
చర్చలంటే కాంగ్రెస్ పారిపోతోంది: కొప్పుల ఈశ్వర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నోరు విప్పకుండా కాంగ్రెస్ పారిపోతోందని ప్రభుత్వ చీఫ్విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని విపక్ష పార్టీ ఆరోపించడం కరెక్ట్ కాదన్నారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులతో కలిసి ఈశ్వర్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ 12.36 గంటలు మాట్లాడిందన్నారు. అదే అధికారపక్షం కేవలం 9 గంటలే […]
Read More →