Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తెలంగాణ వైసీపీ ఫైర్.. తెలంగాణ వైసీపీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై విమర్శలు గుప్పించింది. చంద్రబాబు, కేసీఆర్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడింది. ఇద్దరు ముఖ్యమంత్రులకు భూముల పిచ్చి పట్టుకుందని ఆరోపించింది. ఇరు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూ సేకరణ చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. భూసేకరణకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రాజెక్టుల అంచనా […]
Read More →