Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
వైభవంగా పుష్కరాలు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే కృష్ణా తీరానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఘాట్ల వద్ద పుణ్యస్నానాలాచరించారు. దీంతో ఘాట్ల వద్ద సందడి నెలకొంది. అలాగే కృష్ణా తీరంలోని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని దుర్గాఘాట్, పద్మావతి ఘాట్, పవిత్ర సంగమం కృష్ణవేణి […]
Read More →