Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
దళితులపై దాడి అమానుషం: బీఎస్పీ ఎంపీ సతీష్ చంద్ర తూర్పు గోదావరి జిల్లా సవరపాలెంలో దళితులపై దాడి ఘటనలో బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని రాజ్యసభలో బీఎస్పీ లేవనెత్తింది. చనిపోయిన ఆవుచర్మాన్ని తీసుకొస్తున్న దళితులపై కొందరు దుండగులు దాడిచేశారని ఆ పార్టీ ఎంపీ సతీష్ చంద్ర మిశ్రా అన్నారు. గ్రామస్థుల దాడిలో మోకాటి ఎలీషా, మోకాటి వెంకటేశ్వర్రావు తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎంపీ […]
Read More →