This is a dream come true, says PV Sindhu

పతకం సాధించాలన్న కల నెరవేరింది: పీవీ సింధు ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన కల నెరవేరిందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు. హైదరాబాద్ లోని గోపిచంద్ అకాడమీలో జరిగిన ఒలింపిక్స్ విజేతల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మాజీ క్రికెటర్ సచిన్ చేతుల మీదుగా కారు అందుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. దేశ ప్రజలు అందరూ తన వెన్నంటి నిలిచారని తెలిపారు. అందరి ఆశీస్సుల వల్లే తాను పథకం సాధించగలిగానని చెప్పారు. అభినందన సభకు […]
Read More →Sachin Tendulkar presents Sindhu, Sakshi, Dipa, coach Gopichand with BMW cars

ఒలింపిక్స్ విజేతలతో సచిన్ సెల్ఫీ..! ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన పతకాలు ప్రారంభం మాత్రమేనని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ విజయ పరంపర కొనసాగాలని విజేతలను ఉద్దేశించి చెప్పారు. ఆదివారం గచ్చీబౌలీ స్టేడియంలో ఒలింపిక్ విజేతలకు కార్ల బహూకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడారు. సాక్షి, సింధు, దీపలను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. భారతీయ క్రీడలకు ఇది చాలా శుభదినమని అన్నారు. ఒలింపిక్స్లో సత్తా […]
Read More →Will work harder to win Gold at Tokyo Games: Sakshi Malik

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధిస్తా: సాక్షి మాలిక్ 2020 టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని భారత్ రెజ్లర్ సాక్షి మాలిక్ అన్నారు. తాను అందుకు ఇప్పటినుంచే సన్నద్ధం అవుతానన్నారు. ఆదివారం గోపిచంద్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశప్రజలు అందరూ తాను గెలవాలని కోరుకున్నారని అన్నారు. ప్రజల ఆశీస్సుల వల్లే తాను పతకం సాధించగలిగానని చెప్పారు. తాను ఒలింపిక్స్ కు ఒంటరిగా వెళ్ళానని గుర్తు […]
Read More →Bravo magic seals one-run win in 489-run T20I..What is today?

చెలరేగిన విండీస్ బ్యాట్స్ మెన్.. భారత్ – విండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్ళు విజృంభించారు. భారత్ ముందు 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. అయితే బరిలో దిగిన టీమిండియా గెలుపు ఖాయమని అందరూ భావించారు. కాని లాస్ట్ బాల్ కి ధోనీ ఔట్ కావడంతో కేవలం ఒకే ఒక్క రన్ తో టీమిండియా పరాజయం పాలైంది. చివరి ఓవర్ లో భారత్ 8 రన్స్ చేయాల్సి ఉంది. అయితే […]
Read More →