Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
డోక్లాం సమస్య నేపథ్యంలో భూటాన్ మంత్రి డామ్చో డోర్జితో సుష్మా భేటీ.. సిక్కింలోని డోక్లాం దగ్గర భారత్ – చైనా మధ్య రెండు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శుక్రవారం భూటాన్ విదేశాంగ మంత్రి డామ్చో డోర్జితో భేటీ అయ్యారు.వీరు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. దక్షిణాసియా, ఈశాన్య ఆసియా దేశాలతో కూడిన మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశంలో […]
Read More →