Revanth Reddy compared to CM KCR to Dera Baba

సీఎం కేసీఆర్ ను డేరా బాబాతో పోల్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ డేరా బాబా లాంటి వారేనని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేతప్ప కేసీఆర్ ప్రజల కోసం పనిచేసే వారు కాదని విమర్శించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ జెండా దిమ్మెను కూలగొట్టారు. తిరిగి ఆయన అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రీసెంట్ […]
Read More →Illegal activities under the name of projects: says Ponnala Lakshmaih

ప్రాజెక్టుల పేరుతో చట్టవ్యతిరేక చర్యలు: పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాళేశ్వరంపై ప్రజాభిప్రాయ సేకరణ కాస్తా టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభగా మారిపోయిందని విమర్శించారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు వచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ గాని హరీశ్రావు గాని మరెవరైనా […]
Read More →Governor Narasimhan held the first pooja of Khairatabad Ganesha

ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ నిర్వహించిన గవర్నర్ నరసింహన్ దంపతులు.. దేశవ్యాప్తంగా ప్రజలు శ్రద్ధా భక్తులతో వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తమతమ నివాసాల్లో వినాయక చవితి వ్రతం నిర్వహించారు. అలాగే దేవాలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. పలు చోట్ల వీధుల్లో గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ ఆథ్యాత్మిక శోభ సంతరించుకుంది. హైదరాబాద్ లో ఎంతో పేరున్న ఖైరతాబాద్ గణేశుడు కొలువయ్యాడు. […]
Read More →Nepal PM Sher Bahadur Deuba visited T hub

టీహబ్ ను సందర్శించిన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా.. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా భాగ్యనగరంలో పర్యటించారు. ఆయన ఢిల్లీ నుంచి శుక్రవారం మధ్యహాన్నం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సందర్శించారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో […]
Read More →What type of democracy Kodandaram needs: Karne Prabhakar

కోదండరామ్ కి ఎలాంటి డిమాక్రసీ కావాలి: కర్నె ప్రభాకర్ తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ కు ఎలాంటి డిమాక్రసీ కావాలో చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎన్నో అబద్ధాలు చెప్పి కోదండరామ్ విఫలం అయ్యారని అన్నారు. ఆయన ఢిల్లీలో కూడా అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. అబద్ధాలు వల్లెవేస్తూ ఓ పార్టీ ఎజెండాను మోస్తున్నారని ఆరోపించారు. అప్పులు అనేవి లేకుండా ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు. […]
Read More →