Dr. Sujatha Reddy's brain child 'SAI Health Fair'
Profile of Dr.Sujatha Reddy
... more →
కశ్మీర్ భారత్ లో అంతర్భాగమే: వెంకయ్యనాయుడు కశ్మీర్ అంశంపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష పార్టీలకు సూచించారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో దీనిపై మాట్లాడారు. ఎన్ని సమస్యలు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చుని.. పరిష్కారం చూసుకుంటాయన్నారు. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయని గుర్తు చేశారు. భారత్ లో ఓ భాగమైన […]
Read More →